17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బాలాజీ రామకృష్ణ దేవాలయానికి విరాళం

17-11-2025 01:10 AM

చౌటుప్పల్, నవంబర్ 16(విజయక్రాంతి): చౌటుప్పల్ మున్సిపాలిటీ  వలిగొండ రోడ్డు లోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములు , భక్తుల సౌకర్యార్థం కోసం చౌటుప్పల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ తన సొంత నిధులతో బోరు వేయించి అలాగే దేవాలయం ముందు షెడ్డు కు విరాళంగా ధన రూపేనా సహకారం అందించినందుకు దేవాలయ కమిటీ సభ్యులచే బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ కు ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగిల రామచంద్రం, ఉపాధ్యక్షులు చింతల ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి ఎలుక రాజు నాగరాజు, అధ్యక్షులు ఉష్కాగల శ్రీనివాస్, తూర్పునూరు నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.