1 April, 2026 | 12:46 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

రోడ్లపై ధాన్యం పోయొద్దు

11-10-2025 01:40 AM

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 10: రోడ్లపై ధా న్యం, మక్కలు పోయవద్దని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్‌రైతులకు సూచించారు. చిన్న కోడూరు మండలం మాచా పూర్ గ్రామ శివారులో రహదారిపై ధాన్యం, మక్కలు ఆరబోసిన విషయం తెలుసుకున్న సుమన్ కుమార్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, చిన్నకోడూర్ ఎస్‌ఐ సైఫ్ అలీ అక్కడికి వెళ్లి రైతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వచ్చిపోయే వాహనదారులకు ప్రమాదాలు అవకాశం ఉన్నద న్నారు. గతంలో అలాంటి సంఘటనలు జరిగాయన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ధా న్యం పోసిన రైతుపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు.