10 April, 2026 | 3:58 PM

Breaking News

అభివృద్ధి పథంలో భాగ్యనగర్ తండ గ్రామపంచాయతీ   •   టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •  

ఇంటర్నేషనల్ జీనియస్ ఇండియా చీఫ్ కో- ఆర్డినేటర్‌గా డాక్టర్ టీ సుభాషిణి

14-12-2025 12:41 AM

ముషీరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయ వాది డాక్టర్ టి. సుభాషిణిని ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికారడ్స్ సౌత్ ఇండి యా కో-ఆర్డినేటర్ పదవి నుంచి ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్గా పదోన్నతి కల్పించినట్లు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికారడ్స్ చీఫ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.కె.  ఆరట్స్ అండ్ కల్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు కె. రవి కుమార్, డాక్టర్  సుభాషిణికి కింగ్ కోటి కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపారు.

భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులను గుర్తించి, వారికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సో్ల స్థానం కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా ఉన్న కో-ఆర్డినేటర్లను ప్రోత్సహిస్తూ సేవాభావంతో ముందుకు సాగాలని కోరారు. అనంతరం డాక్టర్ టి. సుభాషిణి మాట్లాడుతూ ఇప్పటివరకు తాను చేసిన కృషిని గుర్తించి యునైటెడ్ కింగ్‌డంలోని ప్రధాన కార్యాలయం జాతీ  య అధ్యక్షుడు డా. మైక్ తనను ఈ పదవికి పదోన్నతి చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.