16 April, 2026 | 11:59 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పెద్దమ్మ తల్లి ఆలయానికి బోరు ఏర్పాటు

02-01-2026 12:00 AM

సొంత నిధులతో బోరు వేయించిన మల్లేష్ ముదిరాజ్ 

జిన్నారం(అమీన్పూర్), జనవరి 1: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో పెద్దమ్మ తల్లి గుడి పునర్ నిర్మా ణం పనులు మొదలయ్యాయి. గురువారం పెండల మల్లేష్ ముదిరాజ్ సహకారంతో పెద్దమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో నూతన బోరు వేయించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అమ్మవారి దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్, రామకృష్ణ, లింగం, నరసింహ, కుమార్, వెంకటేష్, ఆంజనేయులు, దేవేందర్ పాల్గొన్నారు.