15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

డ్రంక్ అండ్ డ్రైవ్.. రూ.2.74 లక్షల ఫైన్

30-12-2025 01:40 AM

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 29 : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 27 మందికి సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు రూ.2లక్షల 74 వేలు జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్‌కె.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలోని పలు చౌరస్తాలు, రాజీవ్ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా, 27 మంది మద్యం తాగివాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు.

సోమవారం వారిని న్యాయమూర్తిఎదుట హాజరుపరచగా, విచారణ చేసి జరిమానా విధించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిత్యం డ్రంక్ అండ్‌డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్‌కె.ప్రవీణ్ కుమార్ తెలిపారు.