calender_icon.png 17 May, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాల అభివృద్ధికి కృషి

17-05-2025 12:00:00 AM

మాజీ మంత్రి ఇంద్రకరణ్ 

నిర్మల్, మే 16 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దేవాలయాల అభివృద్ధికి దేవాదా య శాఖ మంత్రిగా తాను ఎంతో కృషి చేశానని మాజీ మంత్రి ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నా రు. సోన్ మండలంలోని మాదాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి విగ్ర హ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1200 దేవాలయాల కు నిధులు మంజూరు చేయడంతో నిర్మాణాలు పూర్తయి భక్తులు ప్రతినిత్యం పూజలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ పార్టీ నాయకులు రమేష్‌రెడ్డి, గంగారెడ్డి. ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.