6 July, 2026 | 1:56 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

03-07-2025 01:30 AM

శ్రీనగర్, జూలై 2: జమ్మూ కశ్మీర్‌లోని కిష్తార్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ‘ఆపరేషన్ ఛత్రు’లో భాగం గా బుధవారం ఉగ్రవాదుల జాడ కోసం కిష్తార్‌లోని ఛాత్రు ఏరియాలో భారత సైన్యానికి చెందిన కార్ప్స్ 16 భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఎదురయ్యారు. దీంతో ఎదురు కా ల్పులు జరిపిన భద్ర తా దళాలు ము గ్గురు ఉగ్రవాదులను తుద ముట్టిం చినట్టు తెలిపారు. కాగా ఉగ్రవాదు లను హతం  చేసేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.