30 August, 2026 | 9:03 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

03-07-2025 01:30 AM

శ్రీనగర్, జూలై 2: జమ్మూ కశ్మీర్‌లోని కిష్తార్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ‘ఆపరేషన్ ఛత్రు’లో భాగం గా బుధవారం ఉగ్రవాదుల జాడ కోసం కిష్తార్‌లోని ఛాత్రు ఏరియాలో భారత సైన్యానికి చెందిన కార్ప్స్ 16 భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఎదురయ్యారు. దీంతో ఎదురు కా ల్పులు జరిపిన భద్ర తా దళాలు ము గ్గురు ఉగ్రవాదులను తుద ముట్టిం చినట్టు తెలిపారు. కాగా ఉగ్రవాదు లను హతం  చేసేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.