9 April, 2026 | 6:56 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కోర్టు ఉత్తర్వులను అమలు చేయండి

02-10-2025 12:00 AM

జిన్నారం, అక్టోబర్ 1 : జిన్నారం మున్సిపల్ రాళ్లకత్వ పరిధిలోని 286 సర్వే నెంబర్ లో జరుగుతున్న క్రషర్ ఏర్పాటు పనులు ఆ పాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు రాళ్లకత్వ గ్రామస్తులు తెలిపారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను బుధవారం క్రషర్ యాజమాన్యంతో పాటు జిన్నారం సీఐ, ఎస్‌ఐకి  అందజేశారు.

కోర్టు ఉత్తర్వులను అమలు చే యాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశా రు. పనులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ క్ర మంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జ రిగితే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు బాధ్యత వహించాలన్నారు.