9 April, 2026 | 10:47 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

సాంఘిక దురాచారాలను రూపుమాపండి

23-10-2025 10:22 PM

ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్..

ఖానాపూర్ (విజయక్రాంతి): సమాజంలో సాంఘిక దురాచారాలను రూపుమాపాలని అందుకోసం ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావలసిన అవసరం ఉందని ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాడ్ అన్నారు. గురువారం ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామంలో ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మంత్రాలు, చేతబడులు అంటూ ప్రజలు భయపడకూడదని, ధైర్యంగా ఉండి సమాజ హితవు కోసం బ్రతకాలని, ఒకరికి ఒకరు సహాయం చేయడం చాలా మంచిదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు.