16 April, 2026 | 9:01 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బోయిన్ పల్లిలో అగ్నిప్రమాదం

14-05-2025 11:11 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్ పల్లి(Secunderabad Bowenpally)లోని డెంటింగ్ గ్యారేజీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్ బస్సుకు డెంటింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. స్కూల్ బస్సు నుంచి ఇతర వాహనాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజీ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.