15 June, 2026 | 10:54 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మర్చిపోయిండు.. తిరిగి ఇచ్చిండ్రు..

25-07-2025 12:00 AM

జడ్చర్ల జూలై 24 (విజయ క్రాంతి) : ఓ ప్రయాణికుడు రైచూర్ నుంచి హైదరాబాద్ ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తు మహబూ బ్ నగర్ బస్టాండ్ లో లాప్టాప్ ను మర్చిపోయిన సంఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బస్టాండ్ లో లాప్టాప్ మర్చిపోయి హైదరాబాద్ వెళుతున్న తరుణంలో మహబూబ్ న గర్ ఆర్టీసీ సిబ్బంది ల్యాప్టాప్ ను గుర్తించి ప్ర యాణికుడు కోటేశ్వరరావు వివరాలు సేకరించారు.

హైదరాబాద్ వెళ్తున్నాడు ఆ ప్ర యాణికుడని తెలుసుకొని జడ్చర్ల బస్టాండ్ కు మహబూబ్నగర్ నుంచి ల్యాప్టాప్ ను పం పించారు. ప్రయాణికుడికి జడ్చర్ల బస్టాండ్ లో లాప్టాప్ ను అందించారు. మర్చిపోయిన లాప్టాప్ తిరిగి ప్రయాణికుడు కోటేశ్వరరావు చేరడంతో ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎమ్ రవీంద్రనాథ్, శివ రాముడు, లింగంపేట నర్సింలు, తదితరులు ఉన్నారు.