17 April, 2026 | 3:31 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కమీషన్‌లకు కక్కుర్తి పడ్డ గత పాలకులు

30-01-2026 01:42 AM

ఎమ్మెల్యే పాయల్ సమక్షంలో మాజీ కౌన్సిలర్ బీజేపీలో చేరిక...

ఆదిలాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సి పాలిటీలో గత పాలకులు కమిషన్ లకు కక్కుర్తి పడి మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యే సమక్షంలో మాజీ కౌన్సిలర్ అందె శ్రీదేవి తన వార్డు యువకులు, మహిళలతో కలిసి బీజేపీ లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ ఖండవాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.  నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా మార్చేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారి పోషన్న, తదితరులు పాల్గొన్నారు.