17 June, 2026 | 12:01 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

కన్నులపండువగా ఆలయ వార్షికోత్సవం

30-01-2026 01:41 AM

నిర్మల్, జనవరి ౨౯ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలం గుండంపెల్లిలో కొలువైన శ్రీశ్రీ శ్రీదేవి భూదేవి ఆలయ వార్షికో త్సవం గురువారం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞం ఉత్సవ ర్యాలీ నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు.