15 April, 2026 | 1:44 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

కన్నులపండువగా ఆలయ వార్షికోత్సవం

30-01-2026 01:41 AM

నిర్మల్, జనవరి ౨౯ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలం గుండంపెల్లిలో కొలువైన శ్రీశ్రీ శ్రీదేవి భూదేవి ఆలయ వార్షికో త్సవం గురువారం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞం ఉత్సవ ర్యాలీ నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు.