17 April, 2026 | 11:53 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మేడేలో పాల్గొన్న మాజీ మంత్రి గంగుల

02-05-2025 12:16 AM

కరీంనగర్ క్రైమ్ మే 1 (విజయక్రాంతి): బి అర్‌ఎస్ కార్మిక విభాగం బి అర్ టి యు అధ్వర్యంలో గురువారం నగరంలో పలుచోట్ల నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి, కరీంనగర్  ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గంగుల

నగరంలోని 21వ డివిజన్లో  సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి  స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్‌తో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, 21వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి సాగర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, గందె మహేష్, అధికారులు, పలువురు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.