17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నేరడ గమ్ము సర్పంచులను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే

02-01-2026 12:57 AM

మాగనూరు జనవరి 1. గత నెల 17న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మాగనూరు మండలం నేరడగమ్ము గ్రామానికి చెందిన దాసరి వెంకటమ్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన దాసరి వెంకటమ్మను గురువారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన గృహంలో సర్పంచ్ దాసరి వెంకటమ్మను శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామస్తుల సమన్వయంతో గ్రామా అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు నరసింహ గౌడ్, మండల బిఆర్‌ఎస్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, మాజీ జెడ్పిటిసి ఎల్ల లింగమ్మ, దాసరి బాబు, ఈశ్వర్ యాదవ్, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు.