14 June, 2026 | 4:24 PM

Breaking News

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •  

మండల కేంద్రంలో గాయత్రి బ్యాంక్ శాఖ ప్రారంభం

23-12-2025 01:32 AM

కొడిమ్యాల, డిసెంబరు 22 (విజయ క్రాంతి): కొడిమ్యాల మండల కేంద్రం లో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు శాఖ ను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాల్లో ఆధునిక బ్యాంకు సేవలందిస్తున్న గా యత్రి అర్బన్ బ్యాంక్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందు తూ, ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి సి హెచ్. మనోజ్ కుమార్, జగిత్యాల ఆర్డీవో పి. మధుసూదన్, తహసీల్దార్ కిరణ్ కుమా ర్, ఏం పి డి వో స్వరూప, గాయత్రి అర్బన్ బ్యాంకు సి ఈ వో వనమాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.