15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రభుత్వ బిసి హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ

29-10-2025 07:06 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహన్ని చిట్యాల ఎంపీడీఓ జయలక్ష్మి, ఇంచార్జీ తహసిల్దార్ బి.విజయ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి విద్యార్థుల హాజరు, వారికి అందిస్తున్న ఆహర పదార్థాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల విద్యా, ఆరోగ్య పరిస్థితులను, వసతి గృహ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న అనేక వసతులను సద్వినియోగం చేసుకోని భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఆర్ఐ షరీఫ్, హాస్టల్ వార్డన్ కే.ప్రసాద్, ట్యూటర్స్ పట్ల జనార్ధన్, మేడబోయున శ్రీను, బోయ స్వామి, వసతి గృహ సిబ్బంది ఉన్నారు.