6 May, 2026 | 10:33 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

రాజస్థాన్ మాజీ సీఎంను కలిసిన హరికృష్ణ

08-08-2025 01:41 AM

సిద్దిపేట, ఆగస్టు 7 (విజయక్రాంతి) : సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ఢిల్లీలోని ఆయన  నివాసంలో మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులుతో కలిసి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో అమలవుతున్న పథకాలను ఆయనకు వివరించడంతోపాటు, బీసీ బిల్లు పైన చర్చించారు. బీసీ బిల్లుపై కేంద్రం అవలంబిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అశోక్ గెల్లాట్ సూచించినట్లు హరికృష్ణ తెలిపారు.