9 April, 2026 | 6:49 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఇరు జట్లకు భారీ భద్రత

12-11-2025 12:00 AM

ఢిల్లీ బాంబు పేలుడు ఘటనతో భారత్, సౌతాఫ్రికా జట్ల కు భారీ భద్రతను కల్పిస్తున్నారు. క్రికెటర్లు బస చేసే హోటల్‌తో పాటు స్టేడియం దగ్గర సెక్యూరిటీని భారీగా పెంచా రు.ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అభిమానులను స్టేడియంలోకి అనుమతించడం లేదు. మ్యాచ్ జరిగే రోజు కూడా ఈడెన్ గార్డెన్స్‌కు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. అభిమానుల ఐడీకార్డులను తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నట్టు తెలుస్తోంది.