12 May, 2026 | 8:49 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

పాఠశాల విద్యార్థులకు చేయూత

09-09-2025 10:10 PM

గుండాల (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని ఉన్నత పాఠశాలలో రొటరీ క్లబ్ అఫ్ భువనగిరి సెంట్రల్, మెంబర్షిప్ ఎక్సటెన్షన్ తెలంగాణ, కేపాల్ బోన్ సెట్టింగ్ సెంటర్ ఔషాపూర్ డా.ఎంపల్లి బుచ్చిరెడ్డి విద్యార్థులకు సైకిళ్లు, పాఠశాలకు కంప్యూటర్ పంపిణీ చేశారు. అడ్వకేట్ రహీం మాట్లాడుతూ, పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు నగదు బహుమతి ఇస్తానని అన్నారు. సుమన్త్ రెడ్డి పాఠశాలలోని విద్యార్థులకి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డం జ్ఞాన ప్రకాష్రెడ్డి, కొండల్రెడ్డి, కూచిపట్ల సత్యనారాయణ రెడ్డి ప్రధానోపాధ్యాయులు గంధం చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.