30 August, 2026 | 9:05 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

నిజాయితీ చాటుకున్న బస్సు కండక్టర్..

22-09-2025 07:45 PM

తాండూరు (విజయక్రాంతి): బస్సులో మరిచిపోయిన విలువైన కవర్ను తిరిగి ప్రయాణికుడికి అప్పగించి బస్సు కండక్టర్ నిజాయితీ చాటుకున్న ఘటన సోమవారం పట్టణంలో జరిగింది. బాధితులు రాజు(జర్నలిస్ట్) తెలిపిన వివరాల ప్రకారం సలబత్తాపూర్ బంటువారం వైపు నుండి తాండూర్ వెళ్లే బస్సులో ప్రయాణిస్తూ తాండూరు బస్టాండ్ లో తన నూతన వస్త్రాలు, ఫోను చార్జర్ ఉన్న కవర్ ని మరచిపోయాడు. కొద్ది దూరం వెళ్ళాక కవర్ గుర్తుకొచ్చి బస్సు డిపోలో వెళ్లి కవర్ కోసం వాకాబు చేశాడు. కండక్టర్ బాలరాజు కవర్ తన వద్దే ఉందని రాజుకి కవర్ అప్పగించాడు. నిజాయితీ చాటుకుని బస్సు కండక్టర్ బాలరాజు విలువైన కవర్ తిరిగి ఇవ్వడం తో రాజు కృతజ్ఞతలు తెలిపాడు.