16-08-2025 10:39:01 PM
రాజంపేట,(విజయక్రాంతి): రాజంపేట మండలంలోని వారికి వేరే చోట పంచాయతీ రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో లంబడి శంకర్ S/o తేజ్య ఇల్లు వర్షాల వలన కూలిపోవడం జరిగింది అందులో వారి పిల్లలతో సహా ఏడుగురు నివ సిస్తున్నారు కుటుంబ సభ్యులకు పంచాయతీ కార్యదర్శి స్థానిక ప్రాథమిక పాఠశాలలో పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది.