17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సుల్తానాబాద్‌లో ఐకెపి సెంటర్లను వెంటనే ప్రారంభించాలి

28-10-2025 07:42 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ లో ఐకెపి సెంటర్లను వెంటనే ప్రారంభించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి అన్నారు.. మంగళవారం  భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన బిజెపి కార్యాలయములో ఏర్పాటు చేసిన బిజెపి సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా బిజెపి అధ్యక్షులు కర్ర సంజీవ రెడ్డి  పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు తమ పంట పొలాలు కోయడం జరుగుతుంది కాని ఇంత వరకు ప్రభుత్వం ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేయకపోవడం రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నారని సంజీవ రెడ్డి అన్నారు. అధిక వర్షాలు ఉన్నాయి కావున వెంటనే ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేయాలనీ లేని సమయంలో బిజెపి తరుపున ఆందోళన కార్యక్రమాలను చేయడం జరుగుతోందని అన్నారు