9 April, 2026 | 5:37 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

ఇసుక అక్రమ నిల్వలు సీజ్

08-11-2025 12:05 AM

బూర్గంపాడు,నవంబర్ 7,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం బుడ్డగూ డెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 ట్రాక్టర్ల ఇసుకను శుక్రవారం రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. అనంతరం తహశీల్దార్ ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్ బృం దం కలసి బుడ్డగూడెం ఇసుక రీచ్ వద్ద జేసి బి తో కందకాలు తవ్వించారు. కందకాలు పూడ్చి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అ నంతరం పట్టుబడిన ఇసుకను తహశీల్దార్ ప్రసాద్ సమక్షంలో వేలం నిర్వహించగా మో రంపల్లి బంజర గ్రామానికి చెందిన మూల బాలిరెడ్డి రూ.88,000 దక్కించుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మేడా ప్రసాద్,దేవ్ సింగ్,ఆర్‌ఐలు వీర్రాజు,నరసింహారావు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.