15 June, 2026 | 10:39 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి

31-10-2025 01:52 PM

వలిగొండ,(విజయక్రాంతి): భారతదేశ తొలి మహిళ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతిని(Indira Gandhi death anniversary ) వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలను సమర్పించి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఎన్నో సేవలను సంస్కరణలను అందించారని ఆమె ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తప్పక కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంకల కిష్టయ్య, బత్తిని సహదేవ్, బత్తిని లింగయ్య, కొండూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.