16 April, 2026 | 11:57 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

సైనిక్ స్కూళ్ల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం

08-05-2025 12:44 AM

మాజీ ఎంపీ వినోద్ కుమార్

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ‘కేంద్రం తాజాగా ఏపీకి సైనిక్ స్కూల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మూడు సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. కనీసం ఒక్క సైనిక్ స్కూలైనా కేటాయించలేదు. పైగా ఆయా స్కూళ్లలో తెలంగాణకు రిజర్వేషన్లను ఎత్తివేశారు.

అయినా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏమీ పట్టనట్లు ఉన్నారు’ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ నిలదీశారు.  హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ కూడా ఈ అంశంపై నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు.