17 April, 2026 | 9:40 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

జొన్నల కొనుగోలు కేంద్రాల తనిఖీ

13-05-2025 12:05 AM

మునిపల్లి, మే12 : మండల కేంద్రమైన మునిపల్లితో పాటు పెద్దచెల్మెడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం తహశీల్దార్ గంగ భవాని  తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా  కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు ఆమె సూచించారు. అలాగే రైతులకు ఇ బ్బందులు లేకుండా కొనుగోళ్ళు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట   పెద్దచెల్మెడ పిఎసిఎస్ సొసైటీ కార్యదర్శి శివకుమార్ రెడ్డి, ఆర్‌ఐ సుభాష్ తదితరులుఉన్నారు.