1 July, 2026 | 10:23 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మానవ హక్కుల కమిటీ చేగుంట అధ్యక్షుడిగా ఈశ్వర్

12-05-2025 12:03 AM

చేగుంట, మే 11: మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొగుళ్ళ భద్రయ్య అధ్యక్షతన మెదక్ జిల్లా అధ్యక్షులు సాయి యాదవ్ ఆధ్వర్యంలో కొత్తగా జిల్లా కార్యవర్గంను ఏర్పాటు చేయడం  జరిగింది. జిల్లా కార్యవర్గంలో చేగుంట మండల అధ్యక్షులుగా పి.ఈశ్వర్,  వడియారం గ్రామానికి చెందిన మహమ్మద్ నదీమ్ హాసన్ ను జిల్లా జాయింట్ సెక్రెటరీగా, చింతాకుల లింగంపే కార్యవర్గ సభ్యులుగా,  రాజ్ పురోహిత్ రామసింగ్ ని మెదక్ జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆర్గనైజేషన్ సెక్రటరీగా  నియమించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సామాన్యుల సమస్యలపై పోరాటం చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.