15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

రథానికి పోలీసులు పూజలు చేయడం ఇక్కడి ఆనవాయితీ..

25-11-2025 10:23 PM

రథోత్సవంలో పాల్గొన్న ఎస్పీ మహాజన్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని ప్రాచీన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం రథంకు పోలీసులు పూజలు చేయడం ఆదిలాబాద్ లో ఆనవాయితీగా వస్తుంది. మఠం నుండి ప్రారంభమైన రథోత్సవం శోభాయాత్ర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వెంటనే వన్ టౌన్ మహిళ పోలీసులు మంగళహారతులతో వచ్చి రథానికి పూజలు నిర్వహించడం గత కొన్నిల్లుగా వస్తున్న ఆచారం. నేపథ్యంలోనే ఈసారి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రథోత్సవంలో పాల్గొన్నారు. రథానికి మఠాధిపతి యోగానంద స్వామితో కలిసి ఎస్పీ ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం భక్తులతో కలిపి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.