6 June, 2026 | 11:21 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

రథానికి పోలీసులు పూజలు చేయడం ఇక్కడి ఆనవాయితీ..

25-11-2025 10:23 PM

రథోత్సవంలో పాల్గొన్న ఎస్పీ మహాజన్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని ప్రాచీన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం రథంకు పోలీసులు పూజలు చేయడం ఆదిలాబాద్ లో ఆనవాయితీగా వస్తుంది. మఠం నుండి ప్రారంభమైన రథోత్సవం శోభాయాత్ర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వెంటనే వన్ టౌన్ మహిళ పోలీసులు మంగళహారతులతో వచ్చి రథానికి పూజలు నిర్వహించడం గత కొన్నిల్లుగా వస్తున్న ఆచారం. నేపథ్యంలోనే ఈసారి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రథోత్సవంలో పాల్గొన్నారు. రథానికి మఠాధిపతి యోగానంద స్వామితో కలిసి ఎస్పీ ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం భక్తులతో కలిపి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.