15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇసుక , ఇతర ఖనిజాల అక్రమరవాణను నియంత్రించాలి

23-12-2025 07:57 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఇసుక, ఇతర చిన్న ఖనిజాలపై జిల్లా సర్వే రిపోర్ట్ (DSR) తయారీ, దాని ఆమోదం స్థితి ఇసుక, ఇతర ఖనిజాల అక్రమ రావణను నియత్రించడానికి జిల్లాలో ముఖ్యమైన కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గత డీఎల్ఎస్సీలో ఉన్న అంశముల గురుంచి, మాగి, అచ్చంపేట్ గ్రామాలు, నిజాంసాగర్ మండలంలో ఉన్న ఇసుక లభ్యత గురుంచి క్లుప్తంగా చర్చించారు. ఈ సమావేశములో  అదనపు కలెక్టర్ విక్టర్,  సబ్ కలెక్టర్ కిరణ్మయి, అడిషనల్ ఎస్పీ  నరసింహ రెడ్డి,  నాగేశ్, సహాయ సంచాలకులు గనులు, భూగర్భ శాఖా, భూగర్భ జల శాఖ, ఇతర సంబధిత కార్యాలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.