2 June, 2026 | 6:53 PM

Breaking News

మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •   విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి   •   అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కే.అజయ్ కుమార్   •   ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ   •   జవహర్‌నగర్‌లో భారీ ఎత్తున మానవహారం   •   భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •  

నాచగిరిలో కార్తీక దీపోత్సవం

23-10-2025 08:21 PM

గజ్వెల్: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం కన్నులపండుగలా నిర్వహించారు. కార్తీక మాసం రెండవ రోజు పురస్కరించుకొని నందు భక్తులచే శాస్త్ర ప్రకారం దీపారాధన ఓంకార రూపంలో జరిపించారు. దేవస్థాన పురోహితులు గోపాలకృష్ణ శర్మ కార్తీక పురాణ విశిష్టతను ఈ సందర్బంగా వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సుధాకర్, ప్రధానార్చకులు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.