27 June, 2026 | 7:45 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

అయిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాసం వనభోజనాలు

19-11-2025 10:35 PM

కార్యక్రమంలో పాల్గున తాహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో గల ప్రముఖ సంఘ సేవకులు  అయిత కుటుంబ  సభ్యుల సమేతంగా నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమంలో చేగుంట తాహసిల్దార్ శివప్రసాద్, స్థానిక ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో వనభోజనాలు అంటే కుటుంబం, స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రాలు, తోటలు, దేవాలయాలు, ముఖ్యంగా ఉసిరి చెట్ల కింద భోజనం చేయడం ఈ ఆచారం. ఈ వనభోజనాలు ప్రకృతితో బంధాన్ని గుర్తు చేస్తూ, ఆనందాన్ని, ఉల్లాసాన్ని పంచుతుంది. కార్తీక మాసంలో ఎక్కవగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా పవిత్రమైనదిగాభావిస్తారని, ఉసిరి చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారని వారు ఉన్నారు.