22 April, 2026 | 2:07 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఎల్ఓసి చెక్కును అందజేసిన కేసీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

10-05-2025 09:34 PM

భూత్పూర్: దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు భూత్పూర్ మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన మూస యాదయ్యకి ఎల్ఓసి నుండి రూ. 2 లక్షల చెక్కును లబ్ధిదారునికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైబు, మధు, కప్పెట వడ్డే శ్రీను తో పాటు తదితరులు ఉన్నారు.