17 April, 2026 | 11:54 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

856.55 కిలోల గంజాయి దహనం

21-05-2025 12:08 AM

వరంగల్, మే 20 (విజయ క్రాంతి): వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 కేసుల్లో పట్టుబడ్డ సుమారు నాలుగు కోట్ల 28 లక్షల విలువైన 856.50 కిలోల ఎండు గంజాయిని నగర శివారులోని కాకతీయ మెడికల్ సర్వీస్ లో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణలో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.