23-04-2025 10:34:53 PM
కోదాడ: కోదాడలోని నయానగర్ కు చెందిన నరగిరి నాధుడిని గోకుల్ సీతారామ్ కి మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగం నందు 470 మార్కులకు గాను 467 మార్కులు సంపాదించారు. దీంతో ఆ కాలనీలో ఉన్న పలువురు నేతలు అభినందించారు. కాగా విద్యార్థి పదవ తరగతి కోదాడలోని ఎస్ఆర్ఎం విద్యాసంస్థలో అభ్యసించారు. మార్కులు సాధించిన విద్యార్థికి తల్లితండ్రులు రంగాచార్యులు, చైతన్య కమల కుమారి, అమ్మమ్మ తాతయ్య కళాశాల సిబ్బంది అభినందించారు.