31 May, 2026 | 10:45 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

గువ్వల సమక్షంలో బీజేపీలో చేరిన నేతలు

22-10-2025 01:23 AM

చారకొండ, అక్టోబర్ 21: మండలంలోని శిరుసనగండ్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు 20 మంది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ పటిష్టతకు నిరంతరం పని చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చెలమోని కృష్ణ, ఉపాధ్యక్షులు కామోజీ శ్రీకాంత్, నాయకులు రవి, నరేష్, పెద్దిరాజు, శ్రీరాములు, చంద్రారెడ్డి, శ్రీను, రవీందర్, వెంకటేశ్వర్లు, శ్రీపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, లక్ష్మణ్, మల్లేష్ తదితరులుపాల్గొన్నారు.