27 June, 2026 | 7:43 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరిద్దాం

11-11-2025 12:53 AM

నిర్మల్, నవంబర్  (విజయక్రాంతి): న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వహించే లోక అదాలత్‌లో జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తులు శ్రీవాణి రాధిక అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ జానకితో కలిసి లోక్ అదాలత్ కేసుల పరిష్కారంపై సమావేశం నిర్వహించి కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్నచిన్న కేసులని లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని దీనివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఇప్పటివరకు పరిష్కరించిన కేసుల వివరాలు వివరించి పోలీస్ శాఖ సహకారం అందించాలని సూచించారు.