17 April, 2026 | 11:54 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం

03-05-2025 12:00 AM

కార్యకర్తలు కష్టపడి పని చేయాలి: మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

నిర్మల్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేద్దామని  మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీ అధ్య క్షుడు చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.

శుక్రవారం పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా పరిశీల కులు చంద్రశేఖర్ గౌడ్ మర్యాదపూర్వకంగా ఇంద్రకరణ్ రెడ్డి నివాసంలో కలిసి రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చైతన్య కలిగించి ప్రయోజనం పొందేలా ప్రతి కార్యకర్త కష్టప డి పని చేయాలని అటువంటి వారికి భవిష్య త్తులో రాజకీయ పదవులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు నర్సా గౌడ్ రమణా రెడ్డి శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.