17 April, 2026 | 9:36 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

పిడుగు పడి ఇద్దరు చిన్నారులు మృతి..

17-05-2025 06:43 PM

చేగుంట/తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండల పరిధిలోని పడాలపల్లి గ్రామ శివారులో పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, మరొకరికి గాయమైంది. పడాలపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్(15), యశ్వంత్(13) గ్రామంలో ఉన్నటువంటి కుంట వద్ద పిల్లలతో ఆడుకుంటుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చిన్నారులు చెట్టు కిందికి వెళ్ళగా, అప్పుడు చెట్టుపై పిడుగుపడడంతో చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.