17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

20-11-2025 09:37 PM

మంత్రికి బీసీ సంఘాల వినతి 

కామారెడ్డి (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగ రక్షణ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలు నిర్వహించాలని 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ప్రతినిధులు కోరారు. గురువారం కామారెడ్డికి వచ్చిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. 42 శాతం రిజర్వేషన్ కల్పించిన అనంతరమే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నేతలు పాప శివరాములు, నీల నాగరాజు,లక్ష్మణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.