26 April, 2026 | 7:14 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

నిరసనల వేళ రెండు బిల్లులకు లోక్‌సభ ఆమోదం

12-08-2025 01:37 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 11: లోక్‌సభలో రెండు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ట్యాక్సీషియన్ ట్యాక్స్ బిల్లు, ట్యాక్సీషి యన్ చట్టాలు (సవరణ) బిల్‌కు సభ ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను బిల్లులో 1961 చట్టంలో పలు సవరణలు చేశారు.

ఈ రెండు బిల్లులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. సోమవారం ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు చేస్తుండగానే అధికార పక్షం ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలపడం గమనార్హం. ఈ రెండు బిల్లుల ఆమో దం అనంతరం లోక్‌సభ నేటికి వాయిదా పడింది.