11 July, 2026 | 9:38 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

మల్లన్న సేవలో బీసీ కమిషన్ చైర్మన్

08-11-2025 12:42 AM

 కొమరవెల్లి, నవంబర్ 7 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తోపాటు సభ్యులు సుదర్శన్ లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినవారు గర్భగుడిలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనములు ఇచ్చారు. అనంతరం ఆలయ ఈవో టంకశాల వెంకటేష్ స్వామివారి శేష వస్త్రం, చిత్రపటం తో పాటు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.