6 May, 2026 | 11:35 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

28-07-2025 11:39 PM

మేడిపల్లి: ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామన్నపేటకు చెందిన ఎర్ర పోయిన నరేష్(35) తండ్రి భాషయ్య, సొంత ఊర్లో అప్పులు అయ్యాయని బోడుప్పల్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీకి తన భార్యా పిల్లలతో వచ్చి కూలి పని చేసుకుంటూ ఉంటున్నాడు. మద్యానికి బానిసై తేదీ 27న సాయంత్రం 6 గంటల సమయంలో తన ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని చనిపోయి కనిపించాడు. తండ్రి మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.