15 June, 2026 | 6:16 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మండల పరిషత్ అధికారి

14-10-2025 05:44 PM

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపాలిటీ కేంద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలుర కళాశాలను ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తనిఖీ చేశారు. మంగళవారం రోజు ట్రైబల్ వెల్ఫేర్ బాలుర కళాశాల, మినీ గురుకులం పాఠశాలను ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి సందర్శించారు. అనంతరం మినీ గురుకుల విద్యార్థినిలతో కలిసి సహబంతి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ ఉమారాణి, వైస్ ప్రిన్సిపాల్ విజయశాంతి, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైతిలి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.