16 April, 2026 | 7:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

మానుకోట విద్యాశాఖ అధికారులకు అభినందనల వెల్లువ

01-05-2025 04:25 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన మానుకోట జిల్లా విద్యాశాఖ అధికారులకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. జిల్లా విద్యాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వీ.రాజేశ్వర్, ఏసిజి ఈ మందుల శ్రీరాములును మహబూబాబాద్ జిల్లా టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఖ్యాతిని రాష్ట్రంలో అగ్ర భాగాన నిలిపేందుకు కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గణేష్, జనరల్ సెక్రెటరీ ముజాహిద్ అలీ, ఆఫీస్ సూపర్డెంట్  ఉమామహేశ్వర్, సిహెచ్ శ్రీనివాస్, జ్యోతి, ఎస్.బి శ్రీనివాస్, ఎండి సమద్ అహ్మద్, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు.