17 April, 2026 | 12:07 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

ఘనంగా మే డే వేడుకలు

02-05-2025 01:07 AM

పటాన్ చెరు/జిన్నారం/గుమ్మడిదల, మే 1 : పటాన్ చెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడల్లో గురువారం మే డే వేడుకల ను కార్మికులు ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరు మండల పరిధిలోని పాశమైలా రం, ఇస్నాపూర్, చిట్కుల్, జిన్నారం మండల పరిధిలోని ఐడీఏ బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి, దోమడుగు తదితర ప్రాం తాలలో కార్మికులు మే డే సందర్భంగా కార్మిక జెండాలనుఆవిష్కరించారు.

కోహీర్, మే 1:ప్రపంచ కార్మిక దినోత్స వం మే డే ఉత్సవాలను గురువారం ఘనం గా జరుపుకొన్నారు. మండల పరిధిలోని ఫిరమల్ ఫార్మా లిమిటెడ్ కర్మాగారంలో ని ర్వహించిన కార్యక్రమంలో కార్మిక  సంఘం ప్రధాన కార్యదర్శి నర్సయ్య జండాను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసి డెంట్ మానిక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి, ప్రభు, కార్య నిర్వహణ కార్యదర్శులు బాగన్న, అజిమొద్దీన్, నిజాముద్దీన్, కోశాధికారి నర్సింహులు, సభ్యులు అశోక్, జహు రుద్దీన్, జి నర్సింలుపాల్గొన్నారు.