15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఫిష్ రెస్టారెంట్ ప్రారంభించిన మేయర్

07-05-2025 10:09 PM

కరీంనగర్ (విజయక్రాంతి): మత్స్యకార మహిళ సంఘ మహిళలు 500 మంది కలిసి కేంద్ర ప్రభుత్వం సహకారంతో  20 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిష్ రెస్టారెంట్ ను బుధవారం మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Former Mayor Yadagiri Sunil Rao) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పిట్టల రవీందర్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు పిట్టల రవీందర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్, మత్స్యశాఖ అధికారులు బొమ్మ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.