calender_icon.png 15 May, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రపతితో త్రివిధ దళాధిపతుల భేటీ

15-05-2025 12:18:42 AM

న్యూఢిల్లీ, మే 14: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ గురించిన వివరాలను వీరు రాష్ట్రపతికి వివరించినట్టు రాష్ట్రపతి భవన్ ఎక్స్‌లో పేర్కొంది.