calender_icon.png 13 December, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరబిందో సొసైటీల 29వ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న కరీంనగర్ సభ్యులు

13-12-2025 05:02:23 PM

ముకరంపుర (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అరబిందో సొసైటీల 29వ వార్షిక సమావేశాలు హైదరాబాద్లో 13, 14న జరుగుతున్నాయి. ఈ వార్షిక సమావేశలలో కరీంనగర్ సొసైటీ అధ్యక్షులు కోల అన్నారెడ్డి, కార్యదర్శి ఉప్పల రామేశం, ట్రెజరర్ సబ్బని లక్ష్మీనారాయణ, సభ్యులు జె. ఉమామహేశ్వరి, సుల్తానాబాద్ కు చెందిన వెంగల ఓదెలు, దుర్శేటి రామాంజనేయ చారి ప్రతినిధులుగా పాల్గొన్నారు.