10 June, 2026 | 3:54 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

పలు వివాహ శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే

11-10-2025 08:05 PM

చిట్యాల (విజయక్రాంతి): పలు వివాహ శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆశీర్వదించారు. చిట్యాల పట్టణానికి చెందిన పెద్ది నరేందర్ కుమారుడి వివాహానికి, తాళ్లవెల్లంల గ్రామానికి చెందిన చికిలంమెట్ల వెంకటయ్య కుమారుడి వివాహానికి, నేరడ గ్రామానికి చెందిన వడేగాని మహేష్ కుమారై వివాహ నిశ్చితార్థ కార్యక్రమనికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక అమరేందర్ రెడ్డి, కాటం వెంకటేశం, జనగాం రవీందర్, ఎద్దులపూరి కృష్ణ, జడల చిన్న మల్లయ్య, మారగోని ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు.